Movies

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

TV Shows

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Music

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Celebrity

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Scandals

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Drama

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Lifestyle

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Health

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Technology

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Company

Movies

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

TV Shows

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Music

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Celebrity

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Scandals

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Drama

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Lifestyle

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Health

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Technology

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్...

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది....

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26...

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు...

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు...

Company

Subscribe to newsletter

BHARATH POWER

Wednesday, May 7, 2025
Home Blog

ఏపీలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ..!

0

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. రేపటి నుంచి ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారన్నారు.

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్ – ఓఎంసీ కేసులో సంచలన తీర్పు..

0
ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా న్యాయస్థానం వెల్లడించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌ పై 2009లో సీబీఐ కేసు నమోదు అయింది. ఆ తరువాత 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ పలువురిని విచారించింది. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని సీబీఐ నిందితు లుకా చేర్చింది. ఇక, తీర్పు ఖరారు సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి కోర్టుకు ప్రత్యేకంగా అభ్యర్ధన లు చేసారు. శిక్ష తగ్గించాలని ప్రాధేయ పడ్డారు.
కోర్టు తీర్పుతో దాదాపు 15 ఏళ్ల తరువాత ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అయిదుగురికి శిక్ష ఖరారు చేసింది.

మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రి గా పని చేసిన సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చేసింది. సబిత తో పాటు ఏ8 కృపా నందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌ రెడ్డితో పాటు ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీ ఖాన్‌లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది.

ఏడేళ్ల శిక్ష ఓఎంసీ కేసులో కేసులో గాలి సోదరుడు బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్‌ రెడ్డికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది. ఉమ్మడి ఏపీలో ఓబులాపురం మైనింగ్ వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు సభా సంఘం సైతం మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించింది. కాగా, ఈ కేసు విచారణ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఐదు మంది నిందితుల ను ఇప్పటికే వాళ్ల దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా కోర్టు ఖరారు చేసింది కోర్టు. సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్‌షీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏ1, ఏ2లకు ఏడేళ్ల పాటు శిక్షలు ఖరారు చేసింది. ఇక, శిక్ష ఖరారు సమయంలో గాలి జనార్ధన రెడ్డి కోర్టును ప్రత్యేకంగా అభ్యర్ధన చేసారు. తన వయసుతో పాటుగా సామాజిక సేవను గుర్తించి శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యల పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నెల 10, 11 తేదీల్లో పాకిస్తాన్ ఫై భారత్ దాడి… పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్?

0
పహల్గాంలో టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది చనిపోయిన ఘటనపై ప్రతీకారం కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ను అష్టదిగ్బంధం చేస్తున్న భారత్.. ఇప్పుడు నేరుగా ప్రతీకార దాడికి సిద్దమవుతోంది. ఇందులో భాగంగా దేశ పౌరుల్ని సన్నద్ధం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ తమపై ఎప్పుడు దాడి చేయబోతోందో పక్కాగా వెల్లడించారు.
పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ తమపై ఈ నెల 10, 11 తేదీల్లో ప్రతీకార దాడి చేయబోతోందంటూ ఇవాళ ట్వీట్ చేశారు. మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ ఉందని, దాని తర్వాత అంటే 10, 11 తేదీల్లో పాకిస్తాన్ పై భారత్ దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. రష్యాలో జరిగే విక్టరీ డే పరేడ్ కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రపంచ నాయకులకు ఆహ్వానాలు కూడా అందాయి.
రష్యా విక్టరీ డే పరేడ్ కు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముందు భావించారు. కానీ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై యుద్ద సన్నాహకాల్లో బిజీగా ఉండటంతో ఈ వేడుకకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో భారతదేశం, రష్యా రెండింటికీ పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్.. రష్యా పరేడ్ తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై సైనిక దాడులు నిర్వహించవచ్చని ఊహిస్తూ ట్వీట్ చేశారు.
ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలువురు రాజకీయ నేతలు భారత్ తమపై దాడి చేయబోతోందంటూ పక్కా నిఘా సమాచారం ఉందని పలుమార్లు వెల్లడించారు. అలాగే దాడి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పేశారు. కానీ వారు ఊహించినట్లుగా భారత్ మాత్రం ఆయా తేదీల్లో పాకిస్తాన్ పై దాడి చేయలేదు. అయినా ఇప్పుడు పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ ఇలా మరోసారి జోస్యం చెప్పడం చర్చనీయాంశమవుతోంది. అయితే భారత్ దాడి చేయడం పక్కా అని మాత్రం పాకిస్తాన్ లో మెజార్టీ జనం భావిస్తున్నారు.

రేపు హైదరాబాద్, వైజాగ్ సహా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్..!

0

పహల్గాం దాడి తర్వాత ఇందుకు కారణమైన ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ కు దీటైన జవాబు ఇవ్వాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ పై దాడికి సన్నాహాలు చేస్తున్న కేంద్రం.. దేశప్రజల్ని అందుకు ముందస్తుగా సిద్దం చేస్తోంది. ఇందుకోసం రేపు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఆర్మీ మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు.

గతంలో 1971లో పాకిస్తాన్ తో యుద్దం సందర్బంగా ఇలాంటి డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ లో భాగంగా దేశంలోని 259 ప్రాంతాల్లో సైరన్ల మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు, హెలికాఫ్టర్ల చక్కర్లు వంటి దృశ్యాలు కనిపించబోతున్నాయి. వీటి ద్వారా పౌరుల్ని రేపు పాకిస్తాన్ తో యుద్దం వస్తే దాన్నుంచి ఎలా తమను తాము రక్షించుకోవాలన్న దానిపై ఆర్మీ ముందుగానే చెప్పబోతోంది. తద్వారా పౌరులకు ముందుగా అవగాహన రానుంది. రేపు జరిగే మాక్ డ్రిల్ కోసం మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో తొలి కేటగిరీలో రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్ లోని సూరత్, వదోడర, కాక్రపార్, మహారాష్ట్రలోని ముంబై, ఉరాన్, తారాపూర్, ఒరిస్సాలోని తాల్చేర్, రాజస్థాన్ లోని కోటా, రావత్ భాటా, తమిళనాడులోని చెన్నై, కల్పక్కం, యూపీలోని బులంద్ షహర్ ఇలా 13 ప్రాంతాల్ని ఎంపిక చేశారు.

రెండో కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వ్యూహాత్మకంగా కీలక నగరాలు అయిన హైదరాబాద్, విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు. వీటితో పాటు మరో 199 ప్రాంతాల్ని ఎంపిక చేశారు. అలాగే మూడో కేటగిరీలో 45 ప్రాంతాలు ఎంపిక చేశారు. ఇలా మొత్తం 259 ప్రాంతాల్లో రేపు డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ట్రాఫిక్, జనసమూహ నిర్వహణతో సహా పౌర విధుల్లో క్రమం తప్పకుండా నిమగ్నమయ్యే చురుకైన స్వచ్ఛంద సేవకుల ఉనికి కలిగి ఉన్నాయి.

విజయవాడ నుంచి విశాఖకు.. జూన్ 1 నుంచి విమాన సేవలు..

0

జూన్ 1వ తేదీన విజయవాడ నుంచి విశాఖకు నూతనంగా విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లి, తిరిగి విజయవాడకు చేరుకునే ఈ సర్వీసును ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ విమాన సేవలు సాధారణ ప్రయాణికులతోపాటు వ్యాపార వర్గాల వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో విజయవాడ, విశాఖ మధ్య రాకపోకలు ఎక్కువగా సాగుతాయి. కానీ, దూరం ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. విశాఖ నుంచి నేరుగా విమాన సేవలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్టణానికి నూతన విమాన సేవలు అందించేందుకు కేంద్రం పౌర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాలంటే.. చెన్నై నుంచి వచ్చే ఒకే విమానం అందుబాటులో ఉంది. కానీ, అందులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. ఇక నుంచి నేరుగా విశాఖపట్టణానికి వెళ్లేలా విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హర్షం వ్యక్తం చేశారు.

విశాఖ మెట్రోపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

0

ఏపీలో కీలక మైన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఇవాళ మరో అడుగు పడింది. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రజా రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే నగరంలో మూడు కారిడార్లుగా మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్లానింగ్,టెండర్ల ప్రక్రియ,పనుల పర్యవేక్షణ,ప్రాజెక్ట్ పూర్తి కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ టెండర్లు పిలిచింది.

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం.. ఇవాళ పనుల కోసం టెండర్లు పిలిచింది. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అందులో అభిప్రాయాలు తీసుకుంది. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ,విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. నేరుగా సమావేశానికి హాజరైన 14 సంస్థలు,ఆన్లైన్ లో హాజరైన 8 సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.

టెండర్లు దాఖలు చేసేందుకు జూన్ 8 వరకూ గడువు ఉంది. జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ప్రభుత్వం ఎంపిక చేయనుంది. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం ఊపందుకోనుంది. వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాగానే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకుని నిర్మాణాన్ని పరుగులు తీయించబోతోంది.

మొత్తం మూడు కారిడార్లతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశ చేపట్టబోతున్నారు. మొదటి దశలో మొత్తం 46.23 కిలోమీటర్లు, 42 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లుగా నిర్మిస్తారు. అలాగే రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 8 కిలోమీటర్లు నాల్గవ కారిడార్ గా నిర్మిస్తారు. దీనికి రూ.11,498 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కేంద్రం నుంచి 100 శాతం గ్రాంట్ లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇండియా, పాక్ యుద్ధ వాతావరణం పై ఐక్యరాజ్యసమితి ఆందోళన

0

భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అత్యంత ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమిస్తాయని ఆయన హెచ్చరించారు.
“భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడటానికి అంతర్జాతీయ సమాజం సహకరించాలి” అని గుటెర్రెస్ అన్నారు.

“భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడటానికి అంతర్జాతీయ సమాజం సహకరించాలి” అని గుటెర్రెస్ అన్నారు.
యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇది కేవలం విధ్వంసానికి, మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. రెండు దేశాల ప్రజలు శాంతియుతంగా జీవించడానికి అవకాశం ఇవ్వాలి. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి తన వంతు కృషి చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమావేశపరిచి, ఈ సమస్యపై చర్చించాలని గుటెర్రెస్ కోరారు. “భద్రతా మండలి సభ్యులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, తక్షణమే చర్యలు తీసుకోవాలి. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉంది” అని ఆయన తెలిపారు. గుటెర్రెస్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను ప్రతిబింబిస్తోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతిని కాపాడటానికి ఐక్యరాజ్యసమితి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

పాక్ తో యుద్ధం.. ప్రజలు, విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వండి.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

0

పాకిస్థాన్- భారత్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 7న అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచనలు చేసింది.

శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి? లాంటి అంశాలపై ప్రజలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించాలని కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరెన్స్ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సాధారణ ప్రజలు, విద్యార్థులు.. తమను తాము ఎలా రక్షించుకోవాలన్న దానిపై అవగాహన కల్పించనుంది. కేంద్ర హోం శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చనే సంకేతాలు అందుతున్నాయి.

ఇక పాకిస్థాన్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7.. లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

ఇక జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్, జమ్ము కాశ్మీర్ పోలీసులు పహల్గాం తీవ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా గాలింపు చేపట్టారు.

వెరైటీ శృంగారం చేస్తుండగా భార్య మృతి..

0

ఓ జంట వెరైటీ శృంగారం చేస్తుండగా భార్య మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని హోసూరులో జరిగింది. వెరైటీ శృంగారం రూల్స్ లో భాగంగా భార్యాభర్తలు ఇద్దరూ మద్యం సేవించారు. భార్య కాళ్లు, చేతులను తాడుతో కట్టేశాడు భర్త. మెడను కూడా తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత గొంతు పట్టుకుని బ్యాండేజ్ సెక్స్ చేశాడు. దీంతో ఆ మహిళ ముక్కులోంచి రక్తం రావడంతో ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది.
తమిళనాడులోని హోసూరుకు చెందిన జిమ్ ట్రైనర్ భాస్కర్(34),శశికల దంపతులు. వీళ్లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు హోసూరులో నివాసం ఉంటున్నారు. శశికల పెళ్లికి ముందు బెంగళూరులో ఓ ప్లే స్కూల్ నడిపేది. భాస్కర్ జిమ్ ట్రైనర్ గా ఉన్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అలా 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 30న భాస్కర్, శశికళ కలిసి బ్యాండేజ్ శృంగారం చేశారు. శృంగారానికి ముందు మద్యం తాగామని భాస్కర్ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. మద్యం తాగి ఆ తర్వాత శశికళ కాళ్లు, చేతులు కట్టేశాను. మెడకు ఓ తాడు కట్టాను.. శృంగారం చేస్తుండగా శశికళ ముక్కులోంచి రక్తం కారింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లాను అప్పటికే శశికళ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అని భాస్కర్ పోలీసులకు వివరించాడు.
అయితే శశికళ తండ్రి ఆరుల్ మాత్రం భాస్కర్ మాటలను ఖండించాడు. భాస్కర్.. రోజూ శశికళను వేధించేవాడని, రూ. 14 లక్షల కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడని తెలిపాడు. దీంతో భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక భాస్కర్, శశికళ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 4 సంవత్సరాలు కాగా మరొకరు వయసు 2 సంవత్సరాలు.

రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు.నామరూపాలు లేకుండా పోయారు..బాలకృష్ణ

0

బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పారు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా మాదిరిగానే ఇలా 50 ఏళ్లు హీరోగా నటించిన వారు ఎవరూ లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై కూడా మాట్లాడారు.

రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు.నామరూపాలు లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయారని చెప్పి కాస్తా ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీని ముందుకు నడిపించలేకపోయారు. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకున్నారు. దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి