Movies

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

TV Shows

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Music

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Celebrity

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Scandals

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Drama

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Lifestyle

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Health

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Technology

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Company

Movies

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

TV Shows

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Music

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Celebrity

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Scandals

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Drama

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Lifestyle

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Health

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Technology

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి...

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి...

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన...

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు...

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై...

Company

Subscribe to newsletter

BHARATH POWER

Tuesday, May 20, 2025
Home Blog

రైల్వే టికెట్లపై ”మోడి సైన్యానికి సెల్యూట్ ఫోటో” దర్శనం

0

రైల్వే మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను రైల్వే టికెట్లపై ముద్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్లకూ ఓ సర్కులర్ ను జారీ చేసినట్లు తెలుస్తోంది. టికెట్లపై ముద్రించాల్సిన ప్రధాని మోదీ ఫొటోను కూడా ఈ సర్కులర్ కు అటాచ్ చేసినట్లు సమాచారం.

భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ పంజాబ్ లోని ఆదమ్‌పూర్ ఎయిర్‌ బేస్ స్టేషన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడి వైమానిక దళం సిబ్బందితో మాట్లాడారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సెల్ఫీ దిగారు. వారి భుజాలపై చేతులు వేసి, ఆప్యాయంగా పలకరించారు. వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. పాకిస్తాన్ డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, క్షిపణులు.. ఇవన్నీ కూడా భారత వైమానిక బలం ముందు విఫలం అయ్యాయని అన్నారు. ఈ ఘనత- దేశంలోని అన్ని వైమానిక బేస్ స్టేషన్లకు దక్కుతుందని చెప్పారు. ప్రతి వాయుసేన యోధుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ప్రశాంతంగా జీవించడానికి చోటు లేదనే హెచ్చరికను పంపించామని ప్రధాని మోదీ అన్నారు. హమ్ ఘర్ మే ఘుస్ కే మారేంగే.. అని నినదించారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సామర్థ్యానికి అద్దం పట్టిందని మోదీ పేర్కొన్నారు. పాక్‌పై దాడులు సమయంలో దేశ సాయుధ దళాల సమన్వయం అద్భుతమని కీర్తించారు.

ఆ సమయంలో మోదీ- ఓ ఫొటో దిగారు. వైమానిక దళ యోధులను సెల్యూట్ చేస్తూ ఓ ఫొటో క్లిక్ మనిపించారు. బంగారు రంగులో- ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సత్తాను చాటేలా త్రిశూలం, వాయుసేన లోగోను ముద్రించిన డార్క్ బ్లూ క్యాప్ ను ధరించి.. ఆపరేషన్ సింధూర్ వీరులకు సెల్యూట్ చేసిన ఫొటో అది. మోదీ వెనుక ఎస్- 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అందులో పడింది.

ఇప్పుడదే ఫొటోను రైలు టికెట్లన్నింటిపైనా ముద్రించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత ఆర్మీ పరాక్రమానికి గుర్తింపుగాఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఫొటోను చూడగానే ఆర్మీ సాధించిన విజయాలు గుర్తుకు రావాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంది.

ప్రధాని ఫోటోను ఉపయోగించడంతో పాటు రైల్వే స్టేషన్లలో వివిధ కార్యకలాపాలు, కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలను జరుపుకోవడంలో దేశంలోని అన్ని రైల్వే డివిజన్లు, జోన్లు ముందంజలో ఉన్నాయని రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే డివిజన్లలోని పాఠశాలల్లో ఆపరేషన్ సింధూర్ పైపెయింటింగ్ పోటీలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో సైనికుల ధైర్య సాహసాలను హైలైట్ చేసే వీడియో క్లిప్పింగ్‌లను అనేక స్టేషన్లలో పబ్లిక్ డిస్ ప్లే సిస్టమ్‌ల ద్వారా ప్రసారం చేశామని పేర్కొన్నారు.

జమ్మూ, పఠాన్‌కోట్, న్యూఢిల్లీ, శ్రీనగర్ తో పాటు ఇతర రైల్వే స్టేషన్లు సాయుధ దళాల సాహసాన్ని పెయింట్ చేశామని,ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఆయా స్టేషన్లను సింధూరం రంగులో అలంకరించామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆవరణల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టినట్లు చెప్పారు.

జమ్మూ, పఠాన్‌కోట్, న్యూఢిల్లీ, శ్రీనగర్ తో పాటు ఇతర రైల్వే స్టేషన్లు సాయుధ దళాల సాహసాన్ని పెయింట్ చేశామని,ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా ఆయా స్టేషన్లను సింధూరం రంగులో అలంకరించామని తెలిపారు. రైల్వే స్టేషన్ల ఆవరణల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టినట్లు చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న దేశాలివే.. టూరిస్టులు జాగ్రత్త..!!

0

ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళీ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.. సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే విస్తృతంగా వ్యాపిస్తోంది కరోనా. సింగపూర్ లో ఈ ఏడాది ఇప్పటికే 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇది గత ఏడాది కంటే 28 శాతం అధికమని తెలుస్తోంది. సింగపూర్ సహా..చైనా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏసియాలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా. ఆయా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే.. ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో జరిగిన సాంగ్ క్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్ లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్ డౌన్ భయం మళ్ళీ మొదలైంది.. అయితే, కొత్త మ్యూటెంట్ అంత ప్రమాదమేమీ కాదని.. ఇప్పటిదాకా ఈ వైరస్ సోకినవారిలో స్వల్ప అనారోగ్యం మినహా పెద్దగా లక్షణాలేవీ కనిపించలేదని చెబుతున్నారు వైద్యులు.

ఈ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది:

హాంకాంగ్: హాంగ్ కాంగ్ లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.. కోవిద్ టెస్ట్ లో పాజిటివ్ గా నమోదవుతున్నవారి సంఖ్య మార్చిలో 1.7 శాతం ఉండగా.. మే నెలలో ఇది 11.4 శాతం అయ్యిందని తెలిపారు అధికారులు. ఆగస్టు 2024 కంటే ఇది ఎక్కువ అని తెలిపారు. హాంగ్ కాంగ్ లో ఇప్పటిదాకా 81 మందికి తీవ్ర లక్షణాలు కనిపించగా 30 మంది మరణించినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మందికి ముందుగానే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిపారు అధికారులు.

సింగపూర్: సింగపూర్ లో మే నెలలో కరోనా వ్యాప్తి 28శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 14 వేలకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

చైనా: చైనాలో కూడా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.. గత వేసవితో పోల్చితే ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపయ్యిందని తెలిపారు అధికారులు.

_ఆందోళన, భయం:_

ఆయా దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మళ్ళీ లాక్ డౌన్ తప్పదా అనే భయం చాలామందిలో మొదలైంది.. వాస్తవానికి ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ముందుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిపై మాత్రమే తీవ్ర ప్రభావం ఉన్నట్లు తెలిపారు వైద్యులు.

అరేబియా సముంద్రంలో అల్పపీడనం – వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

0
Cyclone

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా, వాతావరణంలో మాత్రం భిన్నమైన పరి స్థితులు కొనసాగుతున్నాయి. వేడి తీవ్రత కొనసాగుతూనే.. వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. జూన్ తొలి వారంలో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతా వరణశాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం రేపు కర్ణాటక వద్ద తీరం దాటే అవకావం ఉంది. దీని కారణంగా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి.

అల్పపీడనం అరేబియా సముంద్రంలో అల్పపీడనం ఏర్పడింది. రేపు కర్నాటకలో తీరం దాటే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ వెల్లడించారు. దీని ద్వారా ఈనెల 23 వరకు అల్పపీడన ప్రభావం కొనసాగు తుందని పేర్కొన్నారు. ఈ కారణంగా దక్షిణాదితో పాటు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్‌ తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక. తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. నైరుతీ రుతుపవనాలు దూసుకు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
విస్తారంగా వర్షాలు అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2,3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి రానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటం తో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో మొదలై 5.8కి.మీ వరకు విస్తరించి ఉన్నా యి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడి శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి.

రుతుపవనాల రాక జూన్‌ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలలో, అలాగే మధ్య బంగాళాఖాతంకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిశాయి. వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.

భారతదేశం .. ధర్మసత్రం అనుకుంటున్నారా?- సుప్రీంకోర్టు

0

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్.. ధర్మసత్రం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం స్ట్రగుల్ అవుతోందని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రెఫ్యూజీల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థిని ఇంకా కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచుకోవడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికలో రాజకీయ లొల్లి ..!లోకేష్ సీరియస్..! బొత్స ఫైర్..!

0

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం మహానగర పాలక సంస్థపై పట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకుని మేయర్ పదవిని దక్కించుకున్న కూటమి.. ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మాత్రం తడబాటు ప్రదర్శించింది. డిప్యూటీ మేయర్ గా ఏ పార్టీ కార్పోరేటర్ ఉండాలనే విషయంలో కూటమి పార్టీల మధ్య తలెత్తిన విభేదాలతో ఇవాళ కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.

విశాఖ నగర పాలక సంస్ధలో డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీ పడ్డారు. అయితే వీరి మధ్య ఆధిపత్య పోరును పరిష్కరించడంలో కూటమి పెద్దలు విఫలం కావడంతో ఇవాళ జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు అవసరమైన కోరం లేకుండా పోయింది. దీంతో రేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వ్యవహారంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి.

విశాఖ నగర పాలక సంస్ధలో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడటంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఫోన్ చేసి లోకేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఎలాగైనా ఎన్నిక జరిగేలా చూస్తామని ఆయన లోకేష్ కు హామీ ఇచ్చారు.

మరోవైపు విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక సాక్షిగా కూటమి పార్టీల మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పోరేటర్ల మధ్య తేడాలు ఉండటం వల్ల కోరంకు సరిపడే కార్పోరేటర్లు ఈ ఎన్నికకు హాజరుకాలేదని తెలుస్తోందన్నారు. కూటమి పార్టీలకు అధికారం, దానిని అడ్డం పెట్టుకుని దోచుకోవడమే ముఖ్యమన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనే లేదన్నారు. కూటమి పార్టీలకు చిత్తశుద్ది ఉంటే, కోరంకు సరిపడే సంఖ్యాబలం ఉండి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎందుకు చేయించుకోలేకపోయారని ప్రశ్నించారు. సుమారు 63 మంది కార్పోరేటర్లు వారికి ఉండి కూడా దాదాపు ఇరవై మందికి పైగా కార్పోరేటర్లు ఈ ఎన్నికకు గైర్హాజరు అయ్యారని, ఈ పరిణామాలను బట్టి చూస్తే, కూటమి పార్టీలకు అధికారం మాత్రమే ముఖ్యమని తెలుస్తోందన్నారు.

ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ.. ఆ మూడు డిమాండ్లపై సస్పెన్స్ !

0
ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్న వేళ.. ప్రభుత్వం చర్చలు జరుపుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన విద్యా విధానం, ప్రభుత్వ విధానాలపై ఉన్న అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మూడు అంశాలలో మాత్రం సస్పెన్స్ నడుస్తుందని సమాచారం.
15 ప్రధాన డిమాండ్లు.. ఉపాధ్యాయ సంఘాలు ఈ సమావేశంలో మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించాయి. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పదోన్నతులు, పీఆర్‌సీ అమలు, స్కూల్ అసిస్టెంట్‌ పదవులకు ప్రమోషన్లు, రేషనలైజేషన్‌పై స్పష్టత సహా.. పాత పాఠశాల నిర్మాణ పద్ధతుల పునరుద్ధరణ, 9 రకాలుగా స్కూళ్ల విభజనపై పునర్విచారణ, ఇంగ్లీష్ మీడియం పై మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అమలు వంటి అంశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలోని కొన్ని అంశాలకు.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, మూడు ప్రధాన అంశాలపై మాత్రం చర్చలు ఇంకా సాగుతున్నాయని అంటున్నారు. ఈ మూడు డిమాండ్లే చర్చల్లో అడ్డంకిగా నిలుస్తున్నాయని భావిస్తున్నారు. వాటిలో..
గ్రామీణ, చిన్న పాఠశాలలను విలీనం చేయడం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతాయని, ఈ విధానం విద్యార్థులకు చేటు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. ఫౌండేషన్ స్కూళ్లను పూర్తిగా రద్దు చేయాలని వారు కోరుతున్నారు. బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు.. ప్రస్తుతం అమలులో ఉన్న బదిలీల విధానాన్ని అన్యాయంగా భావిస్తూ, ఉద్యోగ భద్రతతో పాటు, కుటుంబ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకునే విధంగా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంగ్లీష్ మీడియం అమలు..
మౌలిక సదుపాయాలు, ట్రెయిన్ అయిన టీచర్లు లేని పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టడం ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం. స్థానిక భాషల్లో విద్యా హక్కు భంగం అవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మూడు అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున.. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక మంత్రి నారా లోకేష్ తో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. మంత్రితో భేటీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో అని సస్పెన్స్ నెలకొంది.

విజయనగరంలో ఉగ్ర కుట్ర మూలాలు ? ఐసిస్ ఆదేశాలతో బాంబుల తయారీ..! రిమాండ్ రిపోర్టులో షాకింగ్..!

0
ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు ఛేదించారు. ఏపీలోని విజయనగరం జిల్లాలో ఇద్దరు అనుమానిత తీవ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, సమీర్ అనే అనుమానిత తీవ్రవాదులు కర్నాటక, మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కలిసి మొత్తం ఆరుగురు ఇన్ స్టా లో గ్రూప్ తయారు చేసుకుని సమాచారం పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉంటూ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. సౌదీలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వీరు బాంబులు కూడా తయారు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మొత్తం ఆరుగురిలో ఇద్దరికి బాంబులు తయారు చేసేలా, మిగతా నలుగురికి బాంబులు ఎక్కడెక్కడ పెట్టాలో సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం సిరాజ్, సమీర్ అనే ఇద్దరు యువకులు విజయనగరం జిల్లాలో బాంబులు తయారు చేసి వాటిని రంపచోడవరంలోని అటవీ ప్రాంతంలో పరీక్షలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బాంబుల్ని పేలుళ్లకు వాడకముందే పోలీసులు గుర్తించి వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చాక మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది.

ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం ప్రారంభం

0

51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి..

బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది. ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై ఆమరణ నిరాహారదీక్ష చేస్తా… వైఎస్ షర్మిల..!

0
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వివిధ సమస్యలపై పోరాటాలకు దిగుతున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మరో కీలక ప్రకటన చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు యాజమాన్యానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఎల్లుండి లోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్లాంట్ ముందు ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణి అని ఎక్స్ లో వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. డిమాండ్ల సాధనపై రేపటి నుంచి కార్మికులు సమ్మె బాట పడుతుంటే కనీసం దిద్దుబాటు చర్యలకు దిక్కులేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న కనికరం కూడా లేదన్నారు. దిక్కున్న చోట చెప్పుకోండనే తీరున యాజమాన్యం వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. ఇప్పటికే 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పొట్టగొట్టిన యాజమాన్యం.. మరో 3 వేల మందిని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేయడం దుర్మార్గం అన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన కార్మికులను సైతం ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వైఎస్ షర్మిల అల్టిమేటం ఇచ్చారు. రేపటిలోగా తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని షర్మిల సూచించారు.2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన చేయాలన్నారు.

l

హైదరాబాద్​ లో పేలుళ్లకు భారీ కుట్ర.. ఉగ్రవాదులతో లింక్స్ ఉన్న ఇద్దరు అరెస్ట్..!

0

భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో పేలుళ్లకు భారీ కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌ బృందం‌‌‌‌‌‌‌ భగ్నం చేసింది. విజయనగరానికి చెందిన సిరాజ్(29).. హైదరాబాద్‌ కు చెందిన సమీర్(28).. నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలింది. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లకు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక అభద్రతాభావం మొదలైంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ప్రజలు బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. ఏ క్షణాన ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయంతో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రమూలాలు ఉన్నాయని తేలింది. దీంతో తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం తీవ్రంగా గస్తీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌ పోలీసులు హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు పన్నిన భగ్నం చేశారు. నగరంలో విధ్వంసానికి కుట్ర చేసిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ , సయ్యద్ సమీర్‌ లను అరెస్ట్ చేశారు.

అరెస్టయిన సిరాజ్, సమీర్‌ లకు ఐసిస్​ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు దుండగులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. హైదరాబాద్‌‌ లో డమ్మీ బ్లాస్టింగ్​చేసేందుకు వీరు యత్నించినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో జరిగే ఎలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఫేక్ న్యూస్ కు దూరంగా ఉండాలని తె